అమరావతికి పున్నమి వెలుగులు – మరి వైసీపీ కి రాజకీయ గ్రహణమేనా.?
నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటూ సాగిన అమరావతి రైతుల ఉద్యమం నేడు ఏపీ అసెంబ్లీ తీర్మానం నుంచి ఢిల్లీ రాజ్యసభ లో చట్టం వరకు వెళ్ళింది.
దీనితో రాష్ట్ర రాజధానిగా అమరావతికి దక్కిన ఈ అరుదైన గౌరవం, గుర్తింపుకి ప్రతిగా నేడు సాయంత్రం 7 గంటలకు ఇంటి ముందు దీపాలు వెలింగించి...
2 April, 2026