వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు స్టేటస్ కో… మెయింటెయిన్ చేస్తాయా?
అధికారంలో ఉన్నప్పుడు ఆ మదంతో రాజకీయ నాయకులు తప్పులు చేయడం పరిపాటి. కానీ ఒకసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చి రెందోసారి ఘోర పరాజయం పాలైనప్పుడు తప్పకుండా ఎలాంటి నాయకుడికైనా కనువిప్పు కలగాలి. లేకుంటే ఆ అధినేత.. అయన నమ్ముకున్న నేతలు, కార్యకర్తలే నష్టపోతారు.
ఇదివరకు అంటే 2019 ఎన్నికలలో టీడీపి, జనసేనలు ఓడిపోయిన తర్వాత ఆ...
23 May, 2026