షర్మిల పావుగా మారారా… పావులు కదుపబోతున్నారా?
ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఓడించి గద్దె దించేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగా వైఎస్ షర్మిలని ఏపీకి రప్పిస్తున్నారని నేడు ఆత్మసాక్షి ఘోషించింది. రేపు వైసీపి నేతలు ఘోషించకమానరు. వారి కుట్రలలో పావుగా మారి చివరికి ఆమె కూడా బలైపోతారని వైసీపి ఆత్మసాక్షి కనిపెట్టి చెప్పింది.
కనుక ఆమె అమాయకంగా వారి కుట్రలో పావుగా మారిపోయారా లేక ఆమె...
19 January, 2024