ప్రధాని మోడీ ఏపీకి ఫస్ట్ విజిట్… ఏం చెప్తారో?
ప్రధాని నరేంద్రమోడీ నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా ఈరోజు ఉదయం లేపాక్షి ఆలయంలో శ్రీ వీరభద్రస్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో పాలసముద్రం చేరుకొని అక్కడ ఇండియన్ రెవెన్యూ సర్వీసస్ (ఐఆర్ఎస్) అధికారుల శిక్షణ కొరకు కొత్తగా నిర్మించిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ (నాసిన్) శిక్షణా...
16 January, 2024