కుటుంబాలు చీల్చి రాజకీయాలు: జగన్ కొత్త రాగం!
నేడు కాకినాడలో జరిగిన పెన్షన్ పెంపు సభలో సిఎం జగన్మోహన్ రెడ్డి సరి కొత్త రాగం ఆలపించారు. అదే... చంద్రబాబు నాయుడు కుటుంబాలు చీల్చి రాజకీయాలు, కుట్రలు చేయబోతున్నారనే రాగం.
జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని స్వయంగా చెప్పారు. ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి...
3 January, 2024