కర్నూలులో హైకోర్టు బెంచ్: ఈ శుభదినం కోసమే ఎదురుచూపులు!
నేడు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు (ఏఎంసీఏ)కి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి సిఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రూ.15,803 కోట్లు పెట్టుబడితో 650 ఎకరాలలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఏఎంసీఏలో యుద్ధ విమానాలు తయారు చేస్తారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ సీమ ప్రజలు...
15 May, 2026