కల్తీ నెయ్యి, కల్తీ మద్యం, కల్తీ పాలు… రోజుకో కొత్త సమస్య!
ఓ పక్క కూటమి ప్రభుత్వం-వైసీపీల మద్య కల్తీ నెయ్యి, కల్తీ మద్యంపై వాదోపవాదాలు, కేసులు నడుస్తుండగానే రాజమహేంద్రవరంలో కల్తీపాలు తాగి ఐదుగురు మరణించడంతో వాటి మద్య మరో కొత్త యుద్ధం మొదలైంది.
ఈ అంశంపై కూటమి ప్రభుత్వం చాలా చురుకుగాస్పందించింది. ముందుగా పోలీసులు కల్తీ పాలు అమ్మిన కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన పాల వ్యాపారి గణేష్ని...
24 February, 2026