జగన్న సమావేశమంటే ఇంత అలుసా? ఎందబ్బా… ఇది?
నిన్న సిఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కీలక సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు డుమ్మా కొట్టడం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధినేత సమావేశానికి వారు కూడబలుక్కొన్నట్లు డుమ్మా కొట్టడంపై మీడియాలో రకరకాల కధనాలు వస్తుండటంతో వైసీపీ నష్టానివారణకు పూనుకొని సదరు మంత్రులు, ఎమ్మెల్యేల చేతనే వివరణ ఇప్పిస్తోంది.
చాలాకాలంగా వైసీపీకి అధినేతకు దూరంగా...
4 April, 2023