దువ్వాడ: ధర్మాన కార్యక్రమం అధర్మమే…
వైసీపీ నుంచి మరో అసమ్మతి గళం సోషల్ మీడియా వేదికగా బయటకొచ్చింది. వ్యక్తిగత వివాదాలతో పార్టీకి దూరం అయిన దువ్వాడ శ్రీనివాస్ ఈ మధ్యకాలంలోనే పార్టీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిశారు. దీనితో ఇక వైసీపీలోకి దువ్వాడ రీ ఎంట్రీ అంటూ వైసీపీ దువ్వాడ అభిమానులు హడావుడి చేసారు.
అయితే ఇప్పుడు దువ్వాడ...
31 March, 2026