‘కూచిపూడి’ కాన్సెప్ట్ తో కృష్ణానదిపై ‘అమరావతి’ బ్రిడ్జ్?
అంతర్జాతీయ స్థాయిలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరగాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అందుకు అనుగుణంగానే నిర్మాణాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. తాజాగా కృష్ణానదిపై మూలపాడు వద్ద నిర్మించనున్న అమరావతి బ్రిడ్జ్ కు సంబంధించి ఓ ఆరు డిజైన్లను రూపొందించి, ప్రజల అభిప్రాయం నిమిత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ 6 డిజైన్లు కూడా ఒక్కొక్కటి...
9 March, 2017