శాసనసభ ఎన్నికలలో ఓడినా జగన్కి ఇంత ఫ్రస్ట్రేషన్ రాలేదు కానీ…
పులివెందుల ఎన్నికలను జగన్, వైసీపీ నేతలు ఓ కోణంలో నుంచి చూపిస్తుంటే, సిఎం చంద్రబాబు నాయుడు, నెటిజన్స్ రెండో కోణంలో నుంచి వాస్తవాలు చూపిస్తున్నారు.
ఈ ఎన్నికలలో భారీగా అక్రమాలు జరిగాయంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గొంతు చించుకున్నారు. ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలని...
14 August, 2025