ఏపీకి శాంతి భద్రతలు… మరింత కీలకం!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని వెనుక ఆయనకు వేరే రాజకీయ ఆలోచనలు, కారణాలు ఉండి ఉండవచ్చు. కానీ అందుకు ఆయనే నవ్వుల పాలయ్యారు. అది వేరే సంగతి.
ఆ తర్వాత అయన బల...
19 June, 2026