వారాహికి ఆంక్షలు సరే… పవన్ ఏం బాంబులు పేలుస్తారో?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చు. ర్యాలీలు చేయవచ్చు. అప్పుడు ఉండని సమస్యలన్నీ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల సభలు, సమావేశాలకు పుట్టుకొచ్చేస్తుంటాయి. ప్రతిపక్ష నేతలు ప్రజల మద్యకు వస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగిపోతుంది. కనుక వారి పర్యటనలపై ఆంక్షలు తప్పనిసరి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వారాహి యాత్ర చేసుకొంటే...
9 August, 2023