ఆలయాలలో లౌకికవాదం దేనికి? పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకొని రాత్రి కొండపై గాయత్రీ నిలయంలో బస చేశారు. తిరుమల ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకొని దీక్ష విరమించనున్నారు. స్వామివారి దర్శనం...
2 October, 2024