ప్రభుత్వ సభలంటే ఇలా ఉండాలా.?
నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా కంకిపాడులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం కమ్ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్.
గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల సొమ్ముతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు హాజరయిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి...
14 October, 2024