నాడు కర్ణుడుని తల్లి వద్దనుకుంటే… నేడు మరో తల్లి వద్దనుకుంది
నాడు కుంతీదేవి అవివాహితగా ఉన్నప్పుడు లోకానికి భయపడి సూర్యుడి వరంతో జన్మించిన పసిబిడ్డని ఓ బుట్టలో ఉంచి నదిలో వదిలేస్తుంది. అతనే కర్ణుడు. ఈ పురాణగాథ అందరికీ తెలిసిందే.
నాటి నుంచి నేడు కలియుగం వరకు ఎంతో మంది కుంతీదేవిలు లోకానికి భయపడి పసికందులను చెత్తకుప్పలలో లేదా కాలువలలో పడేస్తూనే ఉన్నారు.
హైదరాబాద్లో ఇటువంటి ఘటన కలచివేసింది. గోల్కొండ...
24 June, 2026