ప్రధాని మోడీకి జవాబు చెప్పలేని నిస్సహాయ స్థితిలో కేసీఆర్!
తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు మూడు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనతో రాష్ట్ర రాజకీయాలలో మార్పులు మొదలవుతాయన్నారు. అప్పుడు అదొక రోటీన్ ప్రకటనగా అందరూ లైట్ తీసుకున్నారు. కానీ నిజమేనని నిరూపితమైంది.
గతంలో ప్రధానిపై నిత్యం కత్తులు దూసిన కేసీఆర్, ఇప్పుడు తాను పోరాడి సాధించిన తెలంగాణ గడ్డపై ప్రధాని...
12 May, 2026