పయ్యావులకు గన్ మ్యాన్ .. కాదు… గూడఛారులు?
పబ్లిక్ అకౌంట్స్ ఛైర్మన్గా ఉన్న టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు కేటాయించిన ఇద్దరు గన్మ్యాన్లను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై నిన్న మీడియా, సోషల్ మీడియాలో వార్తలు, విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ విధానాలను తప్పు పట్టినందుకే పయ్యావులకు జగన్ ప్రభుత్వం భద్రతను ఉపసంహరించిందని విమర్శలు వచ్చాయి.
వాటిపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా తనదైన శైలిలో...
12 July, 2022