‘మిడిల్ క్లాస్ ముఖచిత్రాలు’ మార్చేస్తోన్న జగన్ నిర్ణయం!
ఓటీఎస్ పేరుతో ఇప్పటికే పేద ప్రజల మీద ఎంతో భారాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మోపిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపధ్యంలో... తాజాగా మరో కొత్త ఆలోచనకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టినట్లుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓ కధనాన్ని ప్రచురించింది.
ఒకప్పుడు పంట పొలాలుగా ఉన్న భూములన్నీ కాలానుగుణంగా ప్లాట్స్ మరియు అపార్టుమెంట్ రూపాలలోకి మారిపోయాయి. అయితే...
30 December, 2021