నాగార్జున కేసు మూడు రోజులలో… మరి జగన్ కేసులో?
సుమారు 12 ఏళ్ళ క్రితం అప్పటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ వైసీపి అధినేత జగన్ తదితరుల అక్రమాస్తుల కేసులను లోతుగా దర్యాప్తు జరిపి 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. అలాగే సుమారు 6 ఏళ్ళ క్రితం జరిగిన వివేకానంద రెడ్డి హత్య కేసుపై నేటికీ సీబీఐ అధికారులు విచారణ జరుపుతూనే ఉన్నారు.
ఈ రెండు...
9 October, 2024