బాబు, కేసీఆర్, రేవంత్ నుంచి జగన్ ఏదీ నేర్చుకోలేకపోయారే!
చంద్రబాబు నాయుడు మీద ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాల్సిన అమరావతిని నిర్ధాక్షిణ్యంగా పాడుబెట్టేశారు. విశాఖ రాజధాని పేరుతో చాలా హడావుడి చేసి ఋషికొండపై రూ.500 కోట్లతో జగన్ తన కోసం ప్యాలస్లు నిర్మించుకున్నారు.
ప్రజలు నమ్మి అధికారం అప్పజెప్పితే పాలకులు ఈవిదంగా ప్రవర్తిస్తుంటే ఏం చేయలేక ఎన్నికల...
3 November, 2024