తండ్రి “ఆశయం” కోసం ఒకరు…తండ్రి “చావుకి న్యాయం” కోసం మరొకరు…!
గతంలో చంద్రబాబు 23 మంది వైసీపీ నాయకులను టీడీపీ పార్టీలోకి ఆహ్వానించి వారిలో కొందరికి పదవులు కూడా కట్టబెట్టారని అందుకనే 2019 లో జరిగిన ఎన్నికలలో టీడీపీ పార్టీకి 23 సీట్లే వచ్చాయని ఇదే దేవుడి స్క్రిప్ట్ అంటూ వైసీపీ అధినాయకత్వం నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు ప్రచారం చేసుకున్నారు.
కానీ ఇప్పుడు జగన్ మోహన్...
17 January, 2024