సాగర్ నుంచి సెంటిమెంట్ కూడా పారిస్తున్నారుగా
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య కృష్ణానదిపై నిర్మించిన నాగార్జునసాగర్ డ్యామ్ రెండు రాష్ట్రాలకు సాగు, త్రాగు నీరు అందించేందుకు నిర్మించబడింది. రాష్ట్ర విభజనకు ముందు ఒకే రాష్ట్రంగా ఒకే ప్రభుత్వం అధీనంలో డ్యామ్ నిర్వహణ కొనసాగుతుండేది కనుక ఎటువంటి సమస్య ఉండేది కాదు. దశాబ్ధాలుగా రెండు ప్రాంతాలకు అది నీళ్ళు అందిస్తూనే ఉంది.
కానీ రాష్ట్ర విభజన...
1 December, 2023