తుఫానుతో ప్రజలు అల్లాడుతుంటే… శంకుస్థాపనలు, సాధికార యాత్రలు!
మిగ్జామ్ తుఫానుతో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, ఉమ్మడి గోదావరి జిల్లాలలో తీవ్రంగా పంటనష్టం జరిగింది. వేలాది ఎకరాలలో పంటలు నీట మునిగాయి. మామిడి, కొబ్బరి, అరటి తదితర చెట్లు నెలకొరిగాయి. తుఫాను, ఈదురుగాలుల కారణంగా అనేకమండి పేదల ఇళ్ళు చిన్నా భిన్నమయ్యాయి.
తుఫాను ప్రభావిత ప్రాంతాలలో కరెంటు స్తంభాలు, చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడి...
7 December, 2023