కూటమి ప్రభుత్వం వల్లనే జగన్కు ఇంత హైప్?
కూటమి ప్రభుత్వం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఎక్కువ దృష్టి పెట్టి ఆయనకి ఉచితంగా పబ్లిసిటీ కల్పిస్తోందా?అంటే అవుననే అనిపిస్తోంది.
తాడేపల్లి ప్యాలస్లో కాలక్షేపం చేస్తున్న జగన్ పరామర్శ యాత్రల పేరుతో అప్పుడప్పుడు బయటకు వచ్చి పోతూ అందరి దృష్టిని ఆకర్షించగలుగుతున్నారంటే, ప్రభుత్వం ఆయన పర్యటనలకు అవసరానికి మించి ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే అని చెప్పక...
4 July, 2025