నాడు అమరావతి…నేడు కాళేశ్వరం.?
నాడు వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర రాజధాని అమరావతి ముంపు ప్రాంతమంటు, స్మశానం అంటూ విష ప్రచారం చేసారు. అలాగే మూడు రాజధానులు అంటూ అమరావతి లో ఒక్క ఇటుక కూడా పేర్చకుండా గత ఐదేళ్లల్లో అమరావతి నిర్మాణాలను సమాధి చేసారు
ఒక పక్క అమరావతి మునిగిపోయింది, అమరావతిలో నిర్మించిన భవనాలు శాశ్వత భవనాలు కాదు,...
8 September, 2025