నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది.. పరువు కూడా!
గుజరాత్.. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్! ఎందువల్ల అంటే అది ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం గనుక. అలాంటి గుజరాత్ రాష్ట్రంలో ఓ వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు.
వంతెన కూలిపోవడం గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వ పరువు పోయింది. దాంతో పాటు మోడీ, అమిత్ షాల ప్రతిష్టకు...
10 July, 2025