విజయవాడ మెట్రో డెడ్లైన్: 2029
రాబోయే మూడేళ్ళలో రాజధాని అమరావతిలో చాలా నిర్మాణాలు పూర్తవుతాయి. వాటిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అనేక ప్రైవేట్ కంపెనీలు, యూనివర్సిటీలు, హాస్పిటల్స్, ఐటి కంపెనీలు వంటివి ఉంటాయి. కనుక వాటి నిర్మాణాలు పూర్తయ్యి కార్యకలాపాలు మొదలైతే విజయవాడ, గుంటూరులో జనాభా, వాహనాల రద్దీ భారీగా పెరిగిపోతుంది.
కనుక ఆలోగానే విజయవాడ మెట్రోని కూడా సిద్దం...
12 April, 2025