విశాఖ టూ మావిగన్…మావిగన్ టూ అయోధ్య …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ గమ్యం లేని ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణంలో వైసీపీ ఇప్పటికి మూడు రాజధానులు అంటూ ఏపీలోని అమరావతి, విశాఖ, కర్నూల్ వరకు ప్రయాణించింది, అయితే తన సుదీర్ఘ గమ్యానికి ఐదేళ్ల సమయం తీసుకున్నప్పటికీ వైసీపీ చివరికి అనుకున్న గమ్యాన్ని చేరలేకపోయింది.
ఆ క్రమంలోనే విశాఖ ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ...
8 April, 2026