జగన్ కావాలని కోరుకొంటున్నది ఎవరు?ప్రజలా… వైసీపి నేతలా?
వైసీపిలో జగన్ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పుకొనేది ఒకటే... ప్రజలకు ‘మేలు చేశామని’! రాజధాని నిర్మించకుండా, రాష్ట్రాభివృద్ధి చేయకుండా, పరిశ్రమలు, ఐటి కంపెనీలను తెచ్చి ఉద్యోగాలు కల్పించకుండా, చివరికి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించకుండా ‘ప్రజలకు మేలు చేశామని’ చెప్పుకోవడం సిగ్గుచేటు. కానీ మేలు చేశాము కనుక ప్రజలందరూ మళ్ళీ జగనే ముఖ్యమంత్రి కావాలని...
17 December, 2023