తొలి రోజు సదస్సులోనే తెలంగాణకు 600 కోట్లు పెట్టుబడులు..మరి ఏపీకి?
ఈ నెల 22 నుంచి దావోస్లో ప్రారంభమైన ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఏపీ నుంచి సిఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు, అధికారుల బృందం పాల్గొనగా, తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ నేతృత్వంలో అధికారుల బృందం పాల్గొంది.
గత మూడేళ్ళలో ఏపీలో అప్పులు, సంక్షేమ పధకాలు, తాజాగా పరిశ్రమలకు కరెంట్...
24 May, 2022