ఏపీలో బెయిల్ పై ఉన్న నేతలు త్వరలో జైలుకు!
'ప్రజా ఆగ్రహ సభ' పేరుతో ప్రస్తుత అధికార పార్టీ చేస్తోన్న పరిపాలనను ఎండ కట్టేందుకు నడుం బిగించిన బిజెపి విజయవాడ వేదికగా ఓ సభను నిర్వహించింది. రాష్ట్రంలోని ప్రముఖ బీజేపీ నేతలు కన్నా లక్ష్మి నారాయణ, సోము వీర్రాజు, పురంధేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరిలతో పాటు ఢిల్లీ నుండి విచ్చేసిన ప్రకాష్ జవదేకర్ చేసిన...
28 December, 2021