అసూయతో జగన్, అభివృద్ధితో చంద్రబాబు నాయుడు!
ఏపీ రాజధానిగా అమరావతిని ధృవీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం చేతిలో పైసా లేనప్పుడే రాజధాని కోసం 34 వేల ఎకరాలు భూసేకరణ చేసి దూరదృష్టి, పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే సాధ్యం కానిదేది ఉండదని సిఎం చంద్రబాబు నాయుడు నిరూపించి చూపారు.
చంద్రబాబు నాయుడు ‘మాట తప్పను, మడమ తిప్పను’...
7 April, 2026