వైసీపీ పునాదులు కూల్చేది వీరేనా..?
కుటుంబాన్ని చీల్చి, రాష్ట్రాన్ని నాశనం చేసి ఒక నియంతలా పాలన కొనసాగిస్తున్నారు జగన్ అంటూ వైసీపీ ప్రభుత్వం పై, ముఖ్యమంత్రి జగన్ పై నిప్పులు చెరుగుతున్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైస్ షర్మిల.
తన పై వైసీపీ నేతలు చేస్తున్న వ్యక్తిగత దాడులను సైతం పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం పై యుద్దానికి సిద్దమైన షర్మిలకు ఇప్పుడు ఆమె సోదరి...
29 January, 2024