షర్మిల ఫస్ట్ పంచ్: రాజ్యాంగానికి విలువే లేకుండా పోయింది!
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులైన వైఎస్ షర్మిల శనివారం ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలకే కట్టుబడి కడదాక పనిచేశారు. నేను కూడా నా తండ్రి ఆశయాకు, కాంగ్రెస్ సిద్దాంతాలకు కట్టుబడి పనిచేస్తాను.
దేశంలో రాజ్యాంగానికి...
21 January, 2024