చంద్రబాబు ఆలోచనే ఏపీఎస్ ఆర్టీసీని కాపాడిందా?
ఆర్టీసీ సమ్మె అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 55 రోజుల పాటు సాగిన సమ్మె కళ్ళ ముందు మెదులుతుంది. కేసీఆర్ మొండి వైఖరి కారణంగా సుమారు 25-35 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారు. కొందరు గుండెపోటుతో చనిపోగా, కొందరు ఆర్ధిక సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు.
చివరికి ఆర్టీసీ కార్మికులే కాళ్ళ బేరానికి దిగివస్తే, అప్పుడు కేసీఆర్...
29 January, 2025