అదే వైసీపీ, బిఆర్ఎస్ నేతలకు శ్రీరామ రక్ష!
పార్టీల మద్య రాజకీయాలు సాగితే దాని వలన ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ రాజకీయాలను వ్యక్తిగతస్థాయికి దించితే అందరికీ ఇబ్బందులు మొదలవుతాయి.. అని ఇదివరకు తమిళనాడు ముఖ్యమంత్రులుగా చేసిన జయలలిత, కరుణానిధి నిరూపించి చూపారు. ఆ తర్వాత ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ నిరూపించి చూపారు.
కేసీఆర్ తనకు, తన అధికారానికి, తన పార్టీకి, కుటుంబానికి ఎదురే...
18 January, 2025