ప్రజలను మాస్ హిప్నటైజ్ చేయబోతే……
ప్రజల దృష్టిలో ప్రభుత్వం అంటే ఓ నమ్మకం. ప్రభుత్వం అంటే ఓ భరోసా. ప్రభుత్వాలను నడిపే పార్టీలు మారుతుంటాయి. కానీ ప్రభుత్వం శాశ్వితం.
కనుకనే ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన పత్రాలకు చట్టబద్దత ఉంటుంది. అందుకే ప్రజలు వాటికి అంత విలువ ఇస్తారు.
అయితే జగన్ పాలనలో ప్రభుత్వం అంటే జగన్, జగన్ అంటే ప్రభుత్వం అన్నట్లు మార్చేశారు....
30 July, 2024