విశాఖలో రిజర్వ్ బ్యాంక్! మరో కొత్త డ్రామా దేనికంటే….
ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 58 నెలలు అవుతోంది. ఇన్నేళ్ళలో ఒక్క పెద్ద నిర్ణయం తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా కనిపెట్టి గొప్పగా చెప్పుకున్నమూడు రాజధానులు, విశాఖ రాజధానిని ఏర్పాటు చేయలేకపోవడమే ఓ అతి పెద్ద ఉదాహరణ.
విశాఖలో రాజధాని ఏర్పాటుకి ప్రతిపక్షాలు, న్యాయస్థానాలు అవరోధాలు కల్పిస్తున్నాయని తప్పించుకున్నప్పటికీ, రిజర్వ్ బ్యాంక్, నాబార్డ్ వంటి సంస్థలని...
20 February, 2024