ఎస్ఎల్బీసీలో సాధ్యం కానిది వెలిగొండలో పూర్తయింది
నల్గొండ జిల్లాకు గ్రావిటీ పద్దతిలో నీళ్ళు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా అడ్డుగా ఉన్న కొండలో రెండు సొరంగాలు ఏర్పాటు చేస్తోంది. కానీ పదేళ్ళ కేసీఆర్ పాలనలో పూర్తికాలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతం చేసింది.
కానీ గత ఏడాది అకస్మాత్తుగా సొరంగం మధ్యభాగం కుప్పకూలిపోయింది. ఆ ప్రమాదంలో 8...
2 June, 2026