చంద్రబాబుకి కేసీఆర్కి ఇదే తేడా!
ఆర్టీసీ విషయంలో ఒక్కో ప్రభుత్వం వైఖరి ఒక్కోలా ఉంటుంది. ఇదివరకు కేసీఆర్ హయంలో టిజీఎస్ ఆర్టీసీ కార్మికులు 55 రోజులు ఏకధాటిగా సమ్మె చేసినప్పుడు ఆర్ధిక సమస్యలు, ఆందోళన ఇంకా వివిధ కారణాల వలన 39 మంది కార్మికులు చనిపోయారు.
వారిలో కొందరు గుండెపోటుతో చనిపోగా కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. అయినప్పటికీ కేసీఆర్ కరుణించలేదు. ఆర్టీసీ కార్మికులు...
28 December, 2025