జగన్ బెదిరింపులకు భయపడి ఒక్కరూ ముందుకు రాలే!
ఏపీలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది. మొత్తం పది కాలేజీలలో నాలుగు కాలేజీలను ప్రభుత్వం–ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో నిర్మించేందుకు టెండర్లు పిలిచింది.
కానీ కర్నూలు జిల్లా అదోనీలో ఒక్క కాలేజీకి మాత్రమే కిమ్స్ టెండర్ వేసింది. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులతో పాటు మార్కాపురం, మదనపల్లెల్లో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒక్క టెండర్ కూడా...
24 December, 2025