కేటీఆర్కు నోటీస్.. ఎవరికి నష్టం?
తెలంగాణ ఏసీబీ ఫార్ములా 1 రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ సూచించగా, తాను విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత వస్తానని చెప్పి విదేశాలకు బయలుదేరారు.
తెలంగాణ ప్రభుత్వం ఆయనకు నోటీస్ ఇవ్వడాన్ని వివిద కోణాలలో చూడవచ్చు.
· ...
27 May, 2025