తెలంగాణలో టీడీపి మళ్ళీ రావాలట.. వస్తే ఊరుకుంటారా?
నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు, టీడీపి శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ఘనంగా నివాళులు అర్పించాయి. నందమూరి కుటుంబ సభ్యులు, జూ.ఎన్టీఆర్, నారా భువనేశ్వరి తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో నేడు మహానాడు రెండో రోజు కార్యక్రమం చాలా ఉత్సాహంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ...
7h ago