అసెంబ్లీ : జగన్ వ్యాఖ్యలతో ‘సాక్షి’కి పడనుంది ‘బ్యాండ్’
అసెంబ్లీ వేదికగా ‘కాల్ మనీ’ అంశంపై దినపత్రికలను చదువుతూ జగన్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహానికి కారణమయ్యాయి. ఫోటోలను ఉదహరిస్తూ ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కధనాలను చదివి వినిపించిన జగన్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు, “ఏ మీడియా అయినా ఇష్టారహితంగా వ్యవహరించకూడదని, బాధ్యతతో ఉండాలని సూచిస్తూ, ఒకవేళ మీడియా సంస్థల...
18 December, 2015