తెలుసా? వైసీపికి పూర్వవైభవానికి బొత్స బీజం వేశారట!
విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టిడిపి పోటీ చేయకూడదని సిఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించడంతో వైసీపి అభ్యర్ధి బొత్స సత్యనారాయణ పోటీ లేకుండా గెలువబోతున్నారు. ఆయన గెలుపుతో వైసీపి పూర్వవైభవానికి బీజం వేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు కనిపెట్టి చెప్పారు.
స్థానిక సంస్థలలో వైసీపికి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ పక్క...
13 August, 2024