కేటీఆర్ అన్నీ చెప్పేస్తున్నారు… బాపూకి తెలుసో లేదో?
లోకం అంతా చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి ఐటి కంపెనీలను తెచ్చారని, ఐటి రంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఒప్పుకుంటుంది ఒక్క కేసీఆర్ తప్ప. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ మన అందరిదీ అనే భావనతో సీమా జిల్లాలకు చెందిన ముఖ్యమంత్రులు సైతం తమ సీమని పట్టించుకోకుండా హైదరాబాద్ నగరాభివృద్ధికి యధాశక్తిన కృషి చేశారు.
ఆ కారణంగానే రాష్ట్రంలో...
9 August, 2024