విదేశాలలో వైసీపీ నేతలకు పనేంటో.?
అధికారంలో ఉన్న ఐదేళ్లు తమ మూర్కత్వంతో, పాలనారాహిత్యంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ నేతలందరూ ఒక్కొక్కరుగా విదేశాలకు ఎగిరిపోవడానికి 'సిద్ధం' అంటూ సన్నద్ధమయ్యారు. జగన్ అండ చూసుకుని, వైసీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని నారా భువనేశ్వరి పై రెచ్చిపోయిన వల్లభనేని వంశీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విదేశాలకు పారిపోయారు అనే వార్త ఇప్పటికి ప్రచారంలో ఉంది.
అలాగే...
21 August, 2024