అత్త సొమ్ము అల్లుడు… రూ.392 కోట్ల ప్రజల సొమ్ము వాలంటీర్లకు దానం!
నెలలుగా అత్త సొమ్ముని అల్లుడు దానం చేసిన్నట్లు ప్రజల సొమ్ముని జగన్ ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా వాలంటీర్లకు దానం చేస్తూనే ఉంది. వారి జీతాలకు వందల కోట్లు, సాక్షి పేపర్ కొనుక్కోవడం కోసం మరికొన్ని కోట్లు, ఏటా అవార్డుల పేరుతో వందల కోట్లు దానం చేస్తూనే ఉన్నారు.
వాలంటీర్లు ప్రభుత్వోద్యోగులు కారు. కనీసం అవుట్ సోర్సింగ్,...
15 February, 2024