ఏపీ రాజధాని కధ…అప్పుడే కాదు! మరైతే ఏం చెప్దాం?
వైసీపీ ప్రభుత్వానికి ఏదో ఓ సమస్య సృష్టించడం, దాంతో కొన్ని రోజులు కాలక్షేపం చేయడం తర్వాత మరో సమస్యని సృష్టించడం పరిపాటిగా మారిపోయిందని చెప్పవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలకి వైసీపీ రంగులు, సంస్థల పేర్లు మార్పు, పాఠశాలల విలీనం, ఉపాధ్యాయులకు మొబైల్ హాజరు, జీతాల చెల్లింపులో ప్రతీనెల ఆలస్యం, జీవో నంబర్:1, ఋషికొండ తవ్వకాలు, దానిపై నిర్మాణాలు,...
27 February, 2023