మూజువాణి… డివిజన్… రహస్య ఓటింగ్ లలో ఉన్న తేడాలు..!
తమిళనాడు శాసనసభలో హైడ్రామా మధ్య పళనిస్వామి ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని గట్టెక్కింది. కానీ తొలుత పళనిస్వామి ప్రభుత్వం మూజువాణి ఓటుతో గెలుపొందిందంటూ వార్తలు వచ్చాయి. తర్వాత డివిజన్ ఓటుతో గట్టెక్కిందని వెల్లడైంది. అసలు మూజువాణి ఓటింగ్ వద్దని... రహస్య ఓటింగ్ చేపట్టాలంటూ డీఎంకే పట్టుబట్టి, సభలో గందరగోళం సృష్టించింది. ఈ నేపథ్యంలో చట్టసభల్లో మూజువాణి...
18 February, 2017